Read also:
ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను కల్పించేందుకు మనబడి ‘నాడు-నేడు’ కింద చేపట్టనున్న పనులను సంక్రాంతి రోజున ప్రారంభించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొదటి విడతలో 15,715 పాఠశాలల్లో పనులను చేపట్టనున్నారు. ఇందుకయ్యే ఖర్చును పాఠశాలల నిర్వహణ గ్రాంటు నుంచి తీసుకోవాలని సూచించింది. మొదట మరుగుదొడ్ల పనులను స్థానిక మేస్త్రీ ద్వారా చేపట్టనున్నారు. ఈ పనులకు సచివాలయ ఇంజినీరు, క్లస్టర్ రిసోర్స్ పర్సన్, ప్రధానోపాధ్యాయుడు ఒప్పందం చేసుకోవాల్సి ఉంటుంది. మరుగుదొడ్ల అవసరం లేనిచోట తాగునీటి పనులు చేపడతారు.
సంబరాలకు రూ.7 కోట్లు విడుదల
సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు రూ.7.05 కోట్లను విడుదల చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.పశ్చిమగోదావరి జిల్లాలో రాష్ట్ర స్థాయి కార్యక్రమం నిర్వహణకు రూ.కోటి కేటాయించారు.PC తీర్మాన పత్రం
ఓప్పంద అంగీకార పత్రం
Mana Badi nadu nedu upload process in STMS app
మన బడి నాడు నేడు పథకం కింద ఎంపిక కాబడిన పాఠశాలలు account ఓపెన్ చేసిన అనంతరం STMS app లో upload చేయవలసి ఉంది.
దానికి సంబంధించి last date ఏమి ఇవ్వలేదు కాని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా upload చేయడం మంచిది.
Late కావడం వల్ల DEO office నుండి pressure వచ్చే అవకాశం ఉంది.
User Id ఇంతకు మునుపే పంపి ఉన్నారు.
Password:Stms@12345
ఒక్కసారి login అయ్యాక password change చేయాల్సిన అవసరం ఉంది.