Tuesday, January 14, 2020

Added More Cancer Treatments arogya sri



Read also:


ఆరోగ్యశ్రీ ద్వారా మరిన్ని కేన్సర్‌ శస్త్ర చికిత్సలు చేసేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. మెడికల్‌, రేడియేషన్‌, సర్జికల్‌ ఆంకాలజీలో కొత్త శస్త్ర చికిత్సలను ప్రభుత్వం అందుబాటులోకి తీసుకొచ్చింది. దీంతో పాటు శస్త్ర చికిత్సలకు ప్యాకేజీని కూడా 5 శాతం పెంచింది. ఈ మేరకు ఆరోగ్యశాఖ ముఖ్య కార్యదర్శి కేఎస్‌ జవహర్‌రెడ్డి సోమవారం ఉత్తర్వులు జారీ చేశారు. విధివిధానాలను ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న శస్త్ర చికిత్సల్లో 8 చికిత్సలను తొలగించారు. మరోవైపు కేన్సర్‌ శస్త్ర చికిత్సల గురించి సోమవారం విజయవాడలోని హోటల్‌ మురళీఫార్చ్యూన్‌లో ఆరోగ్యశ్రీ అధికారుల సమావేశం నిర్వహించారు. కేన్సర్‌ నివారణ ప్రక్రియలు, కార్యక్రమాల అమలుపై విస్తృతంగా చర్చించారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :