Monday, December 30, 2019

Special trains for sankranthi



Read also:

సంక్రాంతికి సొంతూరికి వెళ్తున్నారా? సెలవుల్లో టూర్ ప్లాన్ చేస్తున్నారా? అయితే మీకు గుడ్ న్యూస్. సౌత్ సెంట్రల్ రైల్వే మరిన్ని స్పెషల్ ట్రైన్స్‌ని ప్రకటించింది. తెలుగు రాష్ట్రాల్లో వరంగల్, విజయవాడ, రాజమండ్రి, విశాఖపట్నం, తిరుపతి, శ్రీకాకుళం. ఇలా పలు ప్రాంతాలకు వెళ్లాలనుకునేవారు ఈ ప్రత్యేక రైళ్ల సేవల్ని ఉపయోగించుకోవచ్చు. మరి ఏ రైలు ఎక్కడికి వెళ్తుందో తెలుసుకోండి.

Trains list here Check it once

1. రైలు నెంబర్ 07117: ఈ రైలు హైదరాబాద్ నుంచి ఎర్నాకుళం మధ్య నడుస్తుంది. జనవరి 1, 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో మధ్యాహ్నం 12.50 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు సాయంత్రం 5.30 గంటలకు ఎర్నాకులం చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఇరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, ఒట్టపాలం, తిర్సూర్, అలువా స్టేషన్లలో రైలు ఆగుతుంది.

2. రైలు నెంబర్ 07118: ఈ రైలు ఎర్నాకుళం నుంచి హైదరాబాద్ మధ్య నడుస్తుంది. జనవరి 2, 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో రాత్రి 9.30 గంటలకు ఎర్నాకుళంలో బయల్దేరితే మరుసటి రోజు రాత్రి 10.55 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, జోలార్‌పెట్టై, సేలం, ఇరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, ఒట్టపాలం, తిర్సూర్, అలువా స్టేషన్లలో రైలు ఆగుతుంది.

3. రైలు నెంబర్ 06060: సికింద్రాబాద్ నుంచి చెన్నై మధ్య ఈ రైలు నడుస్తుంది. జనవరి 4, 6, 13, 18, 20, 25, 27, ఫిబ్రవరి 1, 3, 8, 10, 15, 17, 22, 24, 29, 31 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 8.00 గంటలకు రైలు బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. సూళ్లూర్ పేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. 

4. రైలు నెంబర్ 06059: ఎంజీఆర్ చెన్నై సెంట్రల్ నుంచి సికింద్రాబాద్ మధ్య ఈ రైలు నడుస్తుంది. జనవరి 3, 5, 10, 12, 17, 19, 24, 26, 31, ఫిబ్రవరి 2, 7, 9, 14, 16, 21, 23, 28 తేదీల్లో సాయంత్రం 7.30 గంలకు చెన్నైలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 8.25 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. సూళ్లూర్ పేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

5. రైలు నెంబర్ 82739: సికింద్రాబాద్-చెన్నై మధ్య నడిచే సువిధ స్పెషల్ ట్రైన్ ఇది. జనవరి 11 రాత్రి 8 గంటలకు సికింద్రాబాద్‌లో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 10 గంటలకు చెన్నై చేరుకుంటుంది. సూళ్లూర్ పేట, నాయుడుపేట, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

6. రైలు నెంబర్ 82721: హైదరాబాద్ నుంచి కొచ్చువెలి మధ్య నడిచే సువిధ రైలు ఇది. జనవరి 11న రాత్రి 9 గంటలకు హైదరాబాద్‌లో బయల్దేరితే జనవరి 13న తెల్లవారుజామున 3.20 కొచ్చువెలి చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, చిత్తూరు, కాట్పాడి, అంబూర్, వనియంబడి, జోలార్‌పెట్టై, సేలం, ఇరోడ్, తిరుప్పూర్, కొయంబత్తూర్, పాల్‌ఘాట్, ఒట్టపాలెం, త్రిసూర్, అలువా, ఎర్నాకులం, కొట్టాయం, తిరువల్ల, చెంగన్నూర్, కన్యాకులం, కొల్లాం రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

7. రైలు నెంబర్ 07610: హైదరాబాద్ తిరుచిరాపల్లి మధ్య నడిచే రైలు ఇది. జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24 తేదీల్లో హైదరాబాద్‌లో రాత్రి 10.20 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 7.15 గంటలకు తిరుచిరాపల్లికి చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు, తిరువణ్ణమలై, విల్లుపురం, వృదాచలం, అరియాలూర్, శ్రీరంగం రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

8. రైలు నెంబర్ 07609: తిరుచిరాపల్లి నుంచి హైదరాబాద్ మధ్య నడిచే రైలు ఇది. జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో తిరుచిరాపల్లిలో ఉదయం 6.05 గంటలకు రైలు బయల్దేరితే మరుసటి రోజు తెల్లవారుజామున 04.10 గంటలకు హైదరాబాద్ చేరుకుంటుంది. సికింద్రాబాద్, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, రేణిగుంట, తిరుపతి, పాకాల, చిత్తూరు, కాట్పాడి, వెల్లూరు, తిరువణ్ణమలై, విల్లుపురం, వృదాచలం, అరియాలూర్, శ్రీరంగం రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

9. రైలు నెంబర్ 07016: ఈ రైలు కాచిగూడ-శ్రీకాకుళం రోడ్ రూట్‌లో నడుస్తుంది. 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 2020 జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25 తేదీల్లో సాయంత్రం 06.45 గంటలకు కాచిగూడలో బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 10.15 గంటలకు శ్రీకాకుళం రోడ్‌కు చేరుకుంటుంది. మల్కాజ్‌గిరి, చెర్లపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, సత్తనెపల్లి, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామల్‌కోట్, అన్నవరం, తుణి, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, చీపురుపల్లి రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

10. రైలు నెంబర్ 07438: కాచిగూడ నుంచి టాటానగర్ మధ్య నడిచే రైలు ఇది. జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో కాచిగూడలో మధ్యాహ్నం 1 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు రాత్రి 7:45 గంటలకు టాటానగర్ చేరుకుంటుంది. మల్కాజ్‌గిరి, నల్గొండ, మిర్యాలగూడ, పిడుగురాళ్ల, గుంటూరు, విజయవాడ, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ, కొత్తవలస, విజయనగరం, శ్రీకాకుళం రోడ్, పలాస, బ్రహ్మపూర్, కుర్దారోడ్, భువనేశ్వర్, నరజ్ మార్థాపూర్, జఖాపూర్, సుకినా రోడ్, కెందుజ్‌గఢ్, జరోలీ, బన్స్‌పన్, దనగోవాపోసి, చైబాసా రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది. 

11. రైలు నెంబర్ 07439: టాటానగర్ నుంచి కాచిగూడ మధ్య నడిచే రైలు ఇది. జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 10.50 గంటలకు టాటానగర్‌లో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 5 గంటలకు కాచిగూడ చేరుకుంటుంది. చైబాసా, దనగోవాపోసి, బన్స్‌పన్, జరోలీ, కెందుజ్‌గఢ్, సుకినా రోడ్, జఖాపూర్, నరజ్ మార్థాపూర్, భువనేశ్వర్, కుర్దారోడ్, బ్రహ్మపూర్, పలాస, శ్రీకాకుళం రోడ్, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, గుంటూరు, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

12. రైలు నెంబర్ 07479: ఈ రైలు శ్రీకాకుళం రోడ్ నుంచి తిరుపతి రూట్‌లో నడుస్తుంది. 8 ప్రత్యేక రైళ్లను ప్రకటించింది రైల్వే. 2020 జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 26 తేదీల్లో సాయంత్రం 04.30 గంటలకు శ్రీకాకుళం రోడ్ రైల్వే స్టేషన్‌లో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09.25 గంటలకు రైలు తిరుపతికి చేరుకుంటుంది. చీపురుపల్లి, విజయనగరం, కొత్తవలస, దువ్వాడ, అనకాపల్లి, తుని, అన్నవరం, సామల్‌కోట్, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, విజయవాడ, తెనాలి, చీరాల, ఒంగోల్, కావలి, నెల్లూరు, గూడూరు, రేణిగుంట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

13. రైలు నెంబర్ 07146: ఈ రైలు తిరుపతి నుంచి కాచిగూడ మధ్య నడుస్తుంది. 2020 జనవరి 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27 తేదీల్లో సాయంత్రం 05.00 గంటలకు తిరుపతిలో బయల్దేరితే మరుసటి రోజు ఉదయం 06.30 గంటలకు కాచిగూడకు చేరుకుంటుంది. ఈ రైలు రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, మధిర, ఖమ్మం, మహబూబాబాద్, వరంగల్, కాజిపేట, జనగాం, మల్కాజ్‌గిరి రైల్వే స్టేషన్లలో ఆగుతుంది. 

14. రైలు నెంబర్ 08501: ఈ రైలు విశాఖపట్నం నుంచి సికింద్రాబాద్ మధ్య నడుస్తుంది. 2020 జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 11 గంటలకు విశాఖపట్నంలో బయల్దేరుతుంది. మరుసటి రోజు మధ్యాహ్నం 12 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, తాడేపల్లిగూడెం, ఏలూరు, రాయనపాడు, ఖమ్మం, వరంగల్, కాజిపేట రైల్వేస్టేషన్లలో ఈ రైలు ఆగుతుంది.

15. రైలు నెంబర్ 08502 : సికింద్రాబాద్ నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు నడుస్తుంది. 2020 జనవరి 8, 15, 22, 29, ఫిబ్రవరి 5, 12, 19, 29, మార్చి 4, 11, 18, 25, ఏప్రిల్ 1 తేదీల్లో సికింద్రాబాద్‌లో సాయంత్రం 04:30 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు తెల్లవారుజామున 04:50 గంటలకు విశాఖపట్నం చేరుకుంటుంది. కాజిపేట, వరంగల్, ఖమ్మం, రాయనపాడు, ఏలూరు, తాడేపల్లిగూడెం, రాజమండ్రి, సామర్లకోట, తుని, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో ఆగుతుంది.

16. రైలు నెంబర్ 08573: విశాఖపట్నం నుంచి తిరుపతి మధ్య ఈ రైలు నడుస్తుంది. జనవరి 6, 13, 20, 27, ఫిబ్రవరి 3, 10, 17, 24, మార్చి 2, 9, 16, 23, 30 తేదీల్లో రాత్రి 10:55 గంటలకు విశాఖపట్నంలో రైలు బయల్దేరుతుంది. మధ్యాహ్నం 01:25 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. దువ్వాడ, అనకాపల్లి, సామర్లకోట, రాజమండ్రి, ఏలూరు, విజయవాడ, న్యూ గుంటూర్, తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు, శ్రీకాళహస్తి, రేణిగుంట రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

17. రైలు నెంబర్ 08574: తిరుపతి నుంచి విశాఖపట్నం మధ్య ఈ రైలు నడుస్తుంది. జనవరి 7, 14, 21, 28, ఫిబ్రవరి 4, 11, 18, 25, మార్చి 3, 10, 17, 24, 31 తేదీల్లో రాత్రి 08:30 గంటలకు తిరుపతిలో రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 06:50 గంటలకు విశాఖపట్నానికి చేరుకుంటుంది. రేణిగుంట, శ్రీకాళహస్తి, గూడూరు, నెల్లూరు, ఒంగోలు, తెనాలి, న్యూ గుంటూర్, విజయవాడ, ఏలూరు, రాజమండ్రి, సామర్లకోట, అనకాపల్లి, దువ్వాడ రైల్వే స్టేషన్లలో రైలు ఆగుతుంది.

18. రైలు నెంబర్ 08407: భువనేశ్వర్ నుంచి సికింద్రాబాద్ మధ్య నడిచే వీక్లే ఏసీ ఎక్స్‌ప్రెస్ ఇది. జనవరి 2, 9, 16, 23, 30, ఫిబ్రవరి 6, 13, 20, 27, మార్చి 5, 12, 19, 26 తేదీల్లో భువనేశ్వర్‌లో మధ్యాహ్నం 01:20 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు ఉదయం 09:00 గంటలకు సికింద్రాబాద్ చేరుకుంటుంది.

19. రైలు నెంబర్ 08408: సికింద్రాబాద్ నుంచి భువనేశ్వర్ మధ్య ఏసీ వీక్లీ ఎక్స్‌ప్రెస్ రైలు నడుస్తుంది. జనవరి 3, 17, 24, 31, ఫిబ్రవరి 7, 14, 21, 28, మార్చి 6, 13, 20, 27 తేదీల్లో సికింద్రాబాద్‌లో రాత్రి 09:30 గంటలకు రైలు బయల్దేరుతుంది. మరుసటి రోజు సాయంత్రం 05:15 గంటలకు భువనేశ్వర్ చేరుకుంటుంది.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :