Read also:
అసెంబ్లీ లో బిల్లులు ప్రవేశపెట్టిన ఏపీ ప్రభుత్వం
అసెంబ్లీ శీతాకాల సమావేశాలు రెండో రోజు (మంగళవారం) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సభలో మూడు కీలక బిల్లులు ప్రవేశపెట్టింది. పాఠశాల విద్య నియంత్రణ కమిషన్ చట్టంలో సవరణలు చేసిన బిల్లు, టీటీడీ బోర్డు సభ్యుల సంఖ్యను పెంచుతూ.. హిందూ ధార్మిక చట్టంలో సవరణల బిల్లు, మద్యం రేట్లు పెంచేందుకు ఎక్సైజ్ చట్టంలో మార్పులు చేస్తూ ప్రభుత్వం బిల్లులు ప్రవేశపెట్టింది.