Read also:
వరుసగా నాలుగవ నెల గ్యాస్ సిలిండర్ ధరకు రెక్కలు
గత మూడు నెలలుగా పెరుగుతూ వస్తున్న ఎల్పీజీ సిలిండర్ ధరలు నాలుగవ నెల కూడా పెరగడం జరిగింది. ఇలా నాలుగవసారి పెరిగిన నాన్ సబ్సిడీ సిలిండర్ ధర 13.50 రూపాయలు పెరగగా ఢిల్లీలో 14.2 కేజీల గ్యాస్ సిలిండర్ ధర 695 కు చేరగా, ముంబైలో 665 రూపాయలు, చెన్నైలో 714 రూపాయలు, కోల్ కతాలో 725 రూపాయలు, హైదరాబాద్ లో 748 రూపాయలకు చేరడం జరిగింది. అన్ని మెట్రోపాలిటన్ సిటీల కంటే మన హైదరాబాద్ లోనే ఎక్కువ ధర ఉండటం గమనార్హం. అంతర్జాతీయంగా పెరుగుతున్న ఎల్పీజీ ధరలకు అనుగుణంగా మన దేశంలో కూడా గ్యాస్ ధరలు పెరిగాయని తెలుస్తుంది.