Thursday, November 7, 2019

Vijaya reddi case victim suresh passed away



Read also:

విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి

తెలంగాణలో సంచలనం సృష్టించిన ఎమ్మార్వో విజయారెడ్డి హత్య కేసు నిందితుడు సురేష్ మృతి చెందాడు. విజయారెడ్డిని తగలబెడుతూ తీవ్రంగా గాయపడ్డ సురేష్ ఆ తరువాత కాలిన గాయాలతోనే పోలీసుల దగ్గరికి వెళ్లాడు. వెంటనే అతడిని అదుపులోకి తీసుకున్న పోలీసులు. చికిత్స నిమిత్తం ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు. మూడురోజులుగా అక్కడే చికిత్స తీసుకుంటూ సురేష్ ఇవాళ కన్నుమూశాడు.మరోవైపు విజయారెడ్డి హత్య కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేయగా.. ఈ కేసును సీబీఐకు అప్పగించాలంటూ ఆమె భర్త సుభాష్ రెడ్డి డిమాండ్ చేస్తున్నారు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :