Monday, October 28, 2019

Tell your opinions on ap captial



Read also:

ఏపీ రాజధానిపై అభిప్రాయాలు పంపండిప్రజలకు నిపుణుల కమిటీ సూచన
ఏపీ రాజధాని, ఇతర ప్రాజెక్టులపై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది. ఆ సూచనలను ఈమెయిల్‌, లేఖల ద్వారా పంపాలని జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సూచించింది. నవంబర్‌ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది. రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఆ కమిటీ ఇచ్చే నివేదిక ఆధారంగానే తుది నిర్ణయం తీసుకుంటామని పురపాలక, పట్టణాభివృద్ధిశాఖ మంత్రి బొత్స సత్యనారాయణ ఇప్పటికే స్పష్టం చేశారు.

Tell your opinions on ap captial

★ ఏపీ రాజధాని, నిర్మాణం పై ప్రజలు తమ సూచనలు, అభిప్రాయాలను పంపాలని నిపుణుల కమిటీ కోరింది.
★ ఆ సూచనలను ఈమెయిల్‌, లేఖల ద్వారా పంపాలని జీఎన్‌ రావు నేతృత్వంలోని కమిటీ సూచన.
★ నవంబర్‌ 12లోపు ప్రజలు తమ అభిప్రాయాలు పంపాలని కోరింది.
★ రాజధాని కోసం ఐదుగురు సభ్యులతో కూడిన కమిటీని ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
★ మీయొక్క సూచనలు, అభిప్రాయాలను తెలియజేయుటకు.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :