Read also:
స్కూళ్లలో కే12 విధానం
AP : ఏపీలో పాఠశాల విద్యలో ఇంటర్ ను విలీనం చేయనున్నారు . అనంతరం ఇంటర్ ను సీనియర్ సెకండరీ విద్యగా పరిగణించనున్నారు.విద్యలో సంస్కరణలకు బాలకృష్ణన్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన కమిటీ తన నివేదికను ప్రభుత్వానికి అందచేసింది . పాఠశాల విద్యలో కే12 విధానాన్ని తీసుకురావాలని నివేదికలో ప్రభుత్వానికి సూచించింది . . ఈ విధానం ప్రకారం LKG , UKGని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రారంభించాల్సి ఉంటుంది .