Sunday, September 8, 2019

Tech రూ . 24 , 999 కే 49 ఇంచెస్ టీవీ



Read also:

Tech రూ . 24 , 999 కే 49 ఇంచెస్ టీవీ .ఫీచర్లు చూస్తే . తక్కువ ధరకే స్మార్ట్ టీవీని అందించేందుకు జర్మనీకి చెందిన ఎలక్ట్రానిక్ సంస్థ ముందుకు వచ్చింది . కేవలం రూ . 24 , 999కే 49 ఇంచుల డిస్ ప్లే కలిగిన టీవీని మార్కెట్లోకి తీసుకువచ్చింది బ్రౌపంక్ట్ కంపెనీ . హెడ్ ఫోన్స్ , సౌండ్ బార్లను తయారు చేసిన ఈ కంపెనీ రెండు రకాల టీవీలను భారత మార్కెట్లో విడుదల చేసింది .
Tv
వినియోగదారులకు అతి తక్కువ ధరకే టీవీ అందించాలన్నదే తమ లక్ష్యమని పేర్కొన్నారు . సంస్థ జెన్ జడ్ సిరీస్లో విడుదల చేసిన 43 ఇంచుల టీవీ ధర రూ . 19 , 999 కాగా 49 ఇంచుల టీవీ ధర రూ . 24 , 999గా నిర్ణయించారు . వీటిలో ఫుల్ హెచ్డీ డిస్ప్లే , 1 . 5 గిగా హెడ్జ్ క్వాడ్ కోర్ , 8 జీబీ స్టోరేజ్ , ఆండ్రాయిడ్ ఓఎస్ , 1 జీబీ ర్యామ్ వంటి ఫీచర్లను ఇందులో చేర్చారు . ఇంకా వీడియో స్ట్రీమింగ్తో పాటు వైఫై ఫీచర్లు కూడా ఉన్నాయి . సెప్టెంబర్ 7 నుంచి ఇవి ఫ్లిప్ కార్ట్ లో అందుబాటులోకి రానున్నాయి . గతంలో చిన్న సైజు టీవీలను అందించిన బ్రౌపంక్ట్ తాజాగా అతిపెద్ద టీవీని వినియోగదారుల కోసం మార్కెట్లోకి తీసుకువచ్చింది .

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :