Read also:
సచివాలయ అభ్యర్థులకు గుడ్ న్యూస్ AP : సచివాలయం అభ్యర్ధులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త అందించింది . నోటిఫికేషన్లో పేర్కొన్న ఖాళీలకు తగినంత మంది పరీక్షల్లో ఎంపిక కాకపోతే . . అర్హతకు గల మార్కులను తగ్గించే అవకాశం ఉన్నట్లు గ్రామ , వార్డు సచివాలయం అధికారిక వెబ్ సైట్ లో వెల్లడించింది . మరో కొద్ది రోజుల్లో ఫలితాలు విడుదల కానున్న క్రమంలో . . ప్రభుత్వం ఈ ప్రకటన విడుదల చేసింది . కాగా , మొత్తం 1 . 28 లక్షల ఉద్యోగాలకు . ప్రభుత్వం నోటిఫికేషన్లు విడుదల చేసింది .