Read also:
- ఏసీ కొంటే ఫ్రిజ్ ఫ్రీ?
Reliance Digital:రిలయెన్స్ డిజిటల్ లో ఆఫర్ల పండుగ
స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా బెస్ట్ టెక్నాలజీ డీల్స్, ఆఫర్లతో మరోసారి 'డిజిటల్ ఇండియా సేల్'ని ప్రకటించింది రిలయన్స్ డిజిటల్. ఆగస్ట్ 10 నుంచి 15 వరకు ఈ సేల్ జరగనుంది.
ఎలక్ట్రానిక్స్ పై 15% వరకు క్యాష్ బ్యాక్ పొందొచ్చు. ఇందులో హెచ్డీఎఫ్ సీ క్యాష్ బ్యాక్ 10%, రిలయెన్స్ డిజిటల్ క్యాష్ బ్యాక్ 5%. ఈ సేల్ లో కొన్నవారికి జీరో డౌన్ పేమెంట్, ఈజీ ఈఎంఐ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
ఈ ఆఫర్ దేశంలోని 360 రిలయెన్స్ డిజిటల్ స్టోర్స్, 2200 మైజియో స్టోర్స్తో పాటు రిలయెన్స్ డిజిటల్ అధికారిక వెబ్ సైట్ www.reliancedigital.in లో పొందొచ్చు .
- ఇక 'డిజిటల్ ఇండియా సేల్'లో ఆఫర్లు చూస్తే 32 అంగుళాల స్మార్ట్ టీవీని రూ. 10,990 ధరకే సొంతం చేసుకోవచ్చు.
- 55 అంగుళాల టీవీ రూ.39,900 ధర నుంచి ప్రారంభం అవుతుంది. 65 అంగుళాల టీవీ ప్రారంభ ధర రూ.59,990.
- టీవీలతో పాటు రిఫ్రిజిరేటర్లు, వాషింగ్ మెషీన్లపైనా ఆఫర్లున్నాయి. సైడ్-బై-సైడ్ రిఫ్రిజిరేటర్ ప్రారంభ ధర రూ.44,990.
- ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషీన్ ప్రారంభ ధర రూ.16,990. ఇక ఏసీ కొనాలనుకునేవారికి అద్భుతమైన ఆఫర్లున్నాయి. 1.5 టన్ 3 స్టార్ ఇన్వర్టర్ ఏసీ కొన్నవారికి రూ.10,490 విలువైన ఎల్ జీ రిఫ్రిజరేటర్ ఉచితం.
- ల్యాప్టాప్స్ కొన్నవారికి 6 అద్భుతమైన ఆఫర్లున్నాయి. గేమింగ్ ల్యాప్టాప్స్ ప్రారంభ ధర రూ.55,999. అదనంగా రూ.13,000 విలువైన లాభాలుంటాయి. క్యాష్ బ్యాక్స్, ఎక్స్ఛేంజ్ ఆఫర్స్, ఫ్రీ షాపింగ్ ఓచర్లు కూడా లభిస్తాయి.
- ఇక మోటో జీ6 ప్లస్ 6జీబీ వేరియంట్ స్మార్ట్ ఫోన్ ను రూ.9,999, ఒప్పో ఆర్17 8జీబీ వేరియంట్ ను రూ. 19,999 ధరకే సొంతం చేసుకోవచ్చు.