Monday, August 26, 2019

దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావు తల్లి మహాలక్ష్మమ్మ (73) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు



Read also:

రాష్ట్ర దేవాదాయ శాఖ మంత్రి వెలంపల్లి శ్రీనివాసరావుకు మాతృ వియోగం కలిగింది. ఆయన తల్లి మహాలక్ష్మమ్మ (73) అనారోగ్యంతో ఆదివారం మృతి చెందారు. గత కొద్దిరోజులుగా ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న ఆమె పరిస్థితి విషమించి మరణించారు. మహాలక్ష్మమ్మకు ముగ్గురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. మగ సంతానంలో రెండో కుమారుడు మంత్రి శ్రీనివాసరావు. ఆమె మతి పట్ల ముఖ్యమంత్రి వైఎస్‌.జగన్‌మోహన్‌రెడ్డి సంతాపం తెలిపారు. సోమవారం ఆమె అంత్యక్రియలు జరగనున్నాయి.

Janardhan Randhi

About Janardhan Randhi

Janardhan Randhi

Subscribe to this Blog via Email :